సౌదీ చేరుకున్న వార్ ప్రిజనర్స్
- January 02, 2020
సౌదీ అరేబియా:కోలిషన్ టు రిస్టోర్ లెజిటిమసీ ఇన్ యెమెన్, సౌదీకి చెందిన ఆరుగురు వార్ ప్రిజనర్స్ కింగ్ సల్మాన్ ఎయిర్ బేస్కి చేరుకున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ (ఐసిఆర్సి) సాయంతో వీరతా రియాద్కి చేరుకున్నట్లు కోలిషన్ టు రిస్టోర్ లిజిటిమసీ ఇన్ యెమెన్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాలికి చెప్పారు. స్టాక్హోమ్ అగ్రిమెంట్లో భాగంగా గత డిసెంబర్లో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ప్రిజనర్స్ ఎక్స్ఛేంజ్ జరిగిందని టుర్కి ల్ మాలికి చెప్పారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







