సౌదీ చేరుకున్న వార్ ప్రిజనర్స్
- January 02, 2020సౌదీ అరేబియా:కోలిషన్ టు రిస్టోర్ లెజిటిమసీ ఇన్ యెమెన్, సౌదీకి చెందిన ఆరుగురు వార్ ప్రిజనర్స్ కింగ్ సల్మాన్ ఎయిర్ బేస్కి చేరుకున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ (ఐసిఆర్సి) సాయంతో వీరతా రియాద్కి చేరుకున్నట్లు కోలిషన్ టు రిస్టోర్ లిజిటిమసీ ఇన్ యెమెన్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాలికి చెప్పారు. స్టాక్హోమ్ అగ్రిమెంట్లో భాగంగా గత డిసెంబర్లో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ప్రిజనర్స్ ఎక్స్ఛేంజ్ జరిగిందని టుర్కి ల్ మాలికి చెప్పారు.
తాజా వార్తలు
- ఇక డ్రైవింగ్ టెస్ట్ కోసం RTO ఆఫీస్ వెళ్లాల్సిన అవసరం లేదు..
- హైదరాబాద్ పై కోల్కతా విజయం
- తెలంగాణలోని 10 వర్సిటీలకు ఇన్ఛార్జి వీసీల నియామకం
- సింగపూర్ విమానంలో భారీ కుదుపులు...ఒకరి మృతి
- అమెరికా కోర్టు న్యాయమూర్తిగా తెలుగు మహిళ జయ బాడిగ
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మృతి..భారత్ సంతాపం
- ఆ రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు: బెంగళూరు పోలీస్ కమిషనర్
- జూన్ 1 నుండి సింగిల్ యూజ్ స్టైరోఫోమ్ ఉత్పత్తుల బ్యాన్
- ప్రస్తుత ట్రాఫిక్ రికార్డును బద్దలు కొట్టనున్న DXB..!
- నకిలీ వెబ్సైట్ల గురించి పోలీసుల హెచ్చరిక