సౌదీ చేరుకున్న వార్ ప్రిజనర్స్
- January 02, 2020
సౌదీ అరేబియా:కోలిషన్ టు రిస్టోర్ లెజిటిమసీ ఇన్ యెమెన్, సౌదీకి చెందిన ఆరుగురు వార్ ప్రిజనర్స్ కింగ్ సల్మాన్ ఎయిర్ బేస్కి చేరుకున్నట్లు ప్రకటించడం జరిగింది. ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ (ఐసిఆర్సి) సాయంతో వీరతా రియాద్కి చేరుకున్నట్లు కోలిషన్ టు రిస్టోర్ లిజిటిమసీ ఇన్ యెమెన్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాలికి చెప్పారు. స్టాక్హోమ్ అగ్రిమెంట్లో భాగంగా గత డిసెంబర్లో కుదిరిన ఒప్పందం నేపథ్యంలో ప్రిజనర్స్ ఎక్స్ఛేంజ్ జరిగిందని టుర్కి ల్ మాలికి చెప్పారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







