సౌత్ షర్కియాలో నీటిలో మునిగి వ్యక్తి మృతి
- January 03, 2020ఒమన్:సౌత్ షర్కియాలోని తివి ప్రాంతంలో ఓ వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్సెస్-PACDA వెల్లడించింది. మృతదేహాన్ని సంఘటన స్థలం నుంచి తరలించినట్లు -PACDA ట్వీట్ చేసింది. కోస్ట్ గార్డ్ టీం సహకారంతో సౌత్ షర్కియా వాటర్ రెస్క్యూ టీం..డెడ్ బాడీ తరలించినట్లు వివరించింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..