సౌత్ షర్కియాలో నీటిలో మునిగి వ్యక్తి మృతి
- January 03, 2020
ఒమన్:సౌత్ షర్కియాలోని తివి ప్రాంతంలో ఓ వ్యక్తి నీటిలో మునిగి మృతి చెందినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్సెస్-PACDA వెల్లడించింది. మృతదేహాన్ని సంఘటన స్థలం నుంచి తరలించినట్లు -PACDA ట్వీట్ చేసింది. కోస్ట్ గార్డ్ టీం సహకారంతో సౌత్ షర్కియా వాటర్ రెస్క్యూ టీం..డెడ్ బాడీ తరలించినట్లు వివరించింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







