ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్పై బహ్రెయిన్ రిప్రెజెంటేటివ్ కౌన్సిల్ స్పందన
- January 03, 2020
మనామా:బహ్రెయిన్ రిప్రెజెంటేటివ్ కౌన్సిల్, తమ ఫ్రెండ్లీ నేషన్ అయిన ఇండియాలో సిటిజన్షిప్ యాక్ట్ అమలుపై స్పందించింది. అంతర్జాతీయ ప్రమాణాలు, హ్యూమన్ రైట్స్, సివిలైజేషనల్ ప్రాక్టీసెస్కి అనుగుణంగా ఇండియా వ్యవహరించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొంది. ఇండియాలో గత కొద్ది రోజులుగా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ విషయమై నిరసనలు వెల్లువెత్తుతున్న విషయం విదితమే. ఈ విషయమై భారత ప్రభుత్వం పునరాలోచించాలని బహ్రెయిన్ విజ్ఞప్తి చేసింది. భారతదేశంలో ముస్లింల అభిప్రాయాల్నీ అక్కడి ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని రిప్రెజెంటేటివ్ కౌన్సిల్ అభిప్రాయపడింది. భారత్తో బహ్రెయిన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుందనీ, ఈ బంధం మరింత బలపడాలని ఆకాంక్షించింది బహ్రెయిన్ రిప్రెజెంటేటివ్స్ కౌన్సిల్.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







