ఇన్సూరెన్స్ సెక్టార్ లో కీలక నిర్ణయం తీసుకున్న సౌదీ అరేబియా
- January 03, 2020
రియాద్:ఇన్సూరెన్స్ సెక్టార్ లో సౌదీ అరేబియన్ మానిటరీ ఏజెన్సీ-SAMA కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకే పరిశ్రమలో ఇన్సూరెన్స్, రీఇన్సూరెన్స్ బ్రోకరేజ్ యాక్టివిటీస్ కంబైనింగ్ పై నిషేధం విధించింది. తక్షణమే ఈ నిషేధం అమలులోకి వస్తుంది. ఇన్సూరెన్స్ సెక్టార్ లో స్టేబులిటీ పెంపొందించటంతో పాటు నేషనల్ ఎకనామిక్ గ్రోత్ కి కూడా ఈ నిర్ణయం సహకరిస్తుందని SAMA అధికారవర్గాలు తెలిపాయి. అలాగే ఇండస్ట్రీలలో తప్పుడు విధానాలకు బ్రేక్ పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్సూరెన్స్, రీఇన్సూరెన్స్ కంబైన్డ్ గా యాక్టీవేట్ చేస్తున్న కంపెనీలు ఏడాదిలోగా తమ నిర్ణయాన్ని అమలు చేయాలని ఆదేశించింది. అలాగే మూడు నెలల్లోగా తమ ప్లాన్లను చేంజ్ చేయాల్సిందిగా సూచించింది.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్







