ఇన్సూరెన్స్ సెక్టార్ లో కీలక నిర్ణయం తీసుకున్న సౌదీ అరేబియా
- January 03, 2020
రియాద్:ఇన్సూరెన్స్ సెక్టార్ లో సౌదీ అరేబియన్ మానిటరీ ఏజెన్సీ-SAMA కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒకే పరిశ్రమలో ఇన్సూరెన్స్, రీఇన్సూరెన్స్ బ్రోకరేజ్ యాక్టివిటీస్ కంబైనింగ్ పై నిషేధం విధించింది. తక్షణమే ఈ నిషేధం అమలులోకి వస్తుంది. ఇన్సూరెన్స్ సెక్టార్ లో స్టేబులిటీ పెంపొందించటంతో పాటు నేషనల్ ఎకనామిక్ గ్రోత్ కి కూడా ఈ నిర్ణయం సహకరిస్తుందని SAMA అధికారవర్గాలు తెలిపాయి. అలాగే ఇండస్ట్రీలలో తప్పుడు విధానాలకు బ్రేక్ పడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్సూరెన్స్, రీఇన్సూరెన్స్ కంబైన్డ్ గా యాక్టీవేట్ చేస్తున్న కంపెనీలు ఏడాదిలోగా తమ నిర్ణయాన్ని అమలు చేయాలని ఆదేశించింది. అలాగే మూడు నెలల్లోగా తమ ప్లాన్లను చేంజ్ చేయాల్సిందిగా సూచించింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







