ప్రవాస కార్మికుడి నిర్లక్ష్యం: కంపెనీకి 10,000 దినార్స్ ఫైన్

- January 04, 2020 , by Maagulf
ప్రవాస కార్మికుడి నిర్లక్ష్యం: కంపెనీకి 10,000 దినార్స్ ఫైన్

కువైట్:ఓ ప్రవాసీ కార్మికుడు నిర్లక్ష్యంతో అతను పని చేసే కంపెనీ భారీ జరిమానా చెల్లించాల్సి వచ్చింది. అల్ జోర్ స్టేషన్ లో ఉన్న కంపెనీలో ప్రవాసీ కార్మికుడు మేయిన్టెన్స్ విభాగంలో డ్యూటీ చేస్తున్నాడు. అయితే అతను డ్యూటీలో నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో సముద్రంలోకి కంపెనీ నుంచి వ్యర్ధాలు, రసాయనాలు విడుదలయ్యాయి. ఎన్విరాన్మెంట్ విషయంలో కఠినంగా ఉండే కువైట్ కంపెనీ నిర్లక్ష్యం పట్ల సీరియస్ యాక్షన్ తీసుకుంది. నిర్లక్ష్యంతో పర్యావరణాన్ని కలుషితం చేసినందుకు కంపెనీకి ఏకంగా 10,000 దినార్స్ ఫైన్ విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com