గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కొనసాగుతున్న రిక్రూట్మెంట్ ప్రాసెస్
- January 04, 2020
కువైట్:గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొనసాగుతోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. మీడియాలో ఈ విషయమై వస్తున్న వదంతుల్ని అధికార వర్గాలు కొట్టి పారేశాయి. ఎంప్లాయ్మెంట్ కోసం సిఎస్సి వద్ద రిజిస్టర్ చేసుకున్నవారిని నామినేటింగ్ చేసే ప్రొసిడ్యూర్స్ని ఇప్పటికే పూర్తి చేసినట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. సివిల్ సర్వీస్ కమిసన్, పలు గవర్నమెంట్ బాడీస్కి సంబంధించి పలు రకాలైన స్పెషలైజెషన్ తాలూకు నామినీస్ రిక్వైర్మెంట్స్ని స్వీకరించడం జరిగిందనీ, వారికి తగిన సమాచారం కూడా అందిస్తోందనీ అధికారులు పేర్కొన్నారు. కాగా, పబ్లిక్ ఎడ్యుకేషన్ - మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ ఒసామా అల్ సుల్తాన్, మేల్ మరియు ఫిమేల్ టీచర్స్కి సంబంధించిన లోకల్ కాంట్రాక్ట్ని అనుమతించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. అయితే, లోకల్గా అందుబాటులో వున్న టీచర్లకు తప్ప, ఇతరులకు అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!
- దక్షిణ అల్ బతీనాహ్ గవర్నరేట్లో భారీ వర్షాలు..!!
- ఇరాన్పై సైనిక చర్యల్లో భాగస్వామ్యం.. WSJ కథనాన్ని ఖండించిన కువైట్..!!







