ఫోర్జరీ డాక్యుమెంట్లతో స్కాం..వుమెన్ ఎంప్లాయ్ కి మూడేళ్ల జైలు శిక్ష
- January 04, 2020
బహ్రెయిన్ : ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో ప్రభుత్వ సొమ్మును కాజేసిన మహిళా ఉద్యోగికి బహ్రెయిన్ క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. జిధాఫ్స్ మెటర్నటీ హస్పిటల్ లో పని చేస్తున్న ఆమె..ఫోర్జరీ డాక్యుమెంట్లతో దాదాపు లక్ష బహ్రెయిన్ డాలర్లను కాజేసినట్లు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఆడిట్ సమయంలో ఈ ఫ్రాడ్ బయటపడినట్లు హెల్త్ మినిస్ట్రీ నిర్ధారించుకున్నారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయటంతో స్కాం విషయం వెలుగులోకి వచ్చింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళా ఉద్యోగిని అరెస్ట్ చేసి కోర్టులో హజరుపరిచారు. కోర్టు విచారణలో ఆమెపై అభియోగాలు రుజువు కావటంతో మూడేళ్ల జైలు శిక్షతో పాటు 111,708 బహ్రెయిన్ దినార్ లను తిరిగి చెల్లించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







