మోస్ట్ డేంజరస్ టెర్రరిస్ట్ని అరెస్ట్ చేసిన సౌదీ అరేబియా
- January 08, 2020
సౌదీ అరేబియా పోలీస్, ఈస్టర్న్ సిటీ కాతిఫ్లో ఓ టెర్రరిస్ట్ని అరెస్ట్ చేయడం జరిగింది. సెక్యూరిటీ పెట్రోల్ మీద సదరు వ్యక్తి కాల్పులు జరిపినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నిందితుడ్ని మొహమ్మద్ హుస్సేన్ అలి అల్ అమ్మార్గా గుర్తించారు. అతన్ని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్గా పేరొకన్నారు పోలీస్ అధికారులు. ఓ జడ్జిని కిడ్నాప్ చేసి హత్య చేసినట్లుగా నిందితుడిపై అభియోగాలున్నాయి. 2016లో జడ్జి షేక్ మొహమ్మద్ జిరానీని కిడ్నాప్ చేశారు. 2017లో షేక్ జిరానీ మృతి చెందినట్లు ధృవీకరించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







