కువైట్:మంత్రి సూచనల మేరకు స్పందించిన కువైట్ జాగృతి
- January 08, 2020
కువైట్: తెలంగాణ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు వెంటనే స్పందించిన కువైట్ జాగృతి టీం సభ్యులు.వినయ్ ముత్యాల ఆధ్వర్యంలో బాధితుడు మానేటి మనోజ్ దగ్గరకు వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకుని ఇండియన్ ఎంబసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.అవసరమైన పూర్తి సహాయ సహకారాలను జాగృతి తరపు నుంచి ఇండియాకి పంపిస్తామని బాధితుడికి పూర్తి భరోసా ఇచ్చారు.అదే విధంగా గల్ఫ్ కు రావాలనుకునే యువత సరైన నైపుణ్యత శిక్షణ తీసుకుని లీగల్ ఏజెంట్ల ద్వారా రాగలరని కోరారు.ఈ కార్యక్రమంలో జాగృతి నాయకులు ప్రమోద్ కుమార్, సైఫుద్దీన్, వారం రాజశేఖర్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







