ఇరాన్ క్రైసిస్ తో దుబాయ్ కి ముప్పేమి లేదు..విజిటర్లకు ప్రభుత్వం భరోసా
- January 09, 2020
ఇరాన్ క్రైసిస్ నేపథ్యంలో అంతర్జాతీయ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని దుబాయ్ ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతల నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో దుబాయ్ విజిటింగ్ సేఫ్ కాదంటూ ఇంటర్నేషనల్ మీడియా చేస్తున్న హెచ్చరికలు అర్ధం లేనివని తేల్చి చెప్పింది. ఇరాన్ సంక్షోభం దుబాయ్ పై ఎలాంటి ప్రభావం చూపబోదని స్పష్టం చేసింది. విజిటర్స్ నిస్సంకోచంగా నిర్భయంగా దుబాయ్ లో పర్యటించొచ్చని క్లారిటీ ఇచ్చింది. అంతర్జాతీయ మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా ఇరాన్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. దుబాయ్ ని టార్గెట్ చేస్తూ మీడియా చేస్తున్న ప్రచారంపై మండిపడింది. కథనాలను ప్రసారం చేసే ముందు వాటిని నిర్ధారించుకొని వాస్తవాలను పబ్లిష్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







