ఇరాన్ క్రైసిస్ తో దుబాయ్ కి ముప్పేమి లేదు..విజిటర్లకు ప్రభుత్వం భరోసా
- January 09, 2020
ఇరాన్ క్రైసిస్ నేపథ్యంలో అంతర్జాతీయ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని దుబాయ్ ప్రభుత్వం కొట్టిపారేసింది. ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతల నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో దుబాయ్ విజిటింగ్ సేఫ్ కాదంటూ ఇంటర్నేషనల్ మీడియా చేస్తున్న హెచ్చరికలు అర్ధం లేనివని తేల్చి చెప్పింది. ఇరాన్ సంక్షోభం దుబాయ్ పై ఎలాంటి ప్రభావం చూపబోదని స్పష్టం చేసింది. విజిటర్స్ నిస్సంకోచంగా నిర్భయంగా దుబాయ్ లో పర్యటించొచ్చని క్లారిటీ ఇచ్చింది. అంతర్జాతీయ మీడియా ప్రచారం చేస్తున్నట్లుగా ఇరాన్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. దుబాయ్ ని టార్గెట్ చేస్తూ మీడియా చేస్తున్న ప్రచారంపై మండిపడింది. కథనాలను ప్రసారం చేసే ముందు వాటిని నిర్ధారించుకొని వాస్తవాలను పబ్లిష్ చేయాలని సూచించింది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







