చెత్తని పబ్లిక్ ప్లేస్లలో పారేస్తే 1,000 ఒమన్ రియాల్స్ జరీమానా
- January 10, 2020
మస్కట్: పబ్లిక్ ప్లేస్లలో చెత్తని పారవేస్తే 1,000 ఒమన్ రియాల్స్ జరీమానా చెల్లించాల్సి వస్తుందని మస్కట్ మునిసిపాలిటీ హెచ్చరించింది. పదే పదే ఈ ఉల్లంఘనకు పాల్పడితే జరీమానా రెట్టింపు అవుతుందని స్పష్టం చేసింది. మస్కట్ మునిసిపాలిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. చెత్తని ఓపెన్ ప్లేస్లలో లేదా వ్యాలీస్లో పారవేస్తే, అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ నెంబర్ 55/2017 ప్రకారం జరీమానాలు విధించాల్సి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది మస్కట్ మునిసిపాలిటీ.
తాజా వార్తలు
- అమెరికాకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అప్పగించిన ఖతార్..!!
- ద్వైపాక్షిక, ప్రాంతీయ పరిస్థితులపై అమెరికా–సౌదీ చర్చలు..!!
- సలాలా తీరంలో ఒమన్ పౌరుడిని రక్షించిన కోస్ట్ గార్డ్..!!
- కువైట్లో వారాంతంలో తీవ్రమైన ఎండలు.. హెచ్చరిక..!!
- అల్ మజారె స్ట్రీట్ విస్తరణకు అధ్యయనం.. ట్రాఫిక్ సమస్యలకు చెక్..!!
- సమ్మర్ లో పిల్లల భద్రతపై ఫుజైరా పోలీసుల హెచ్చరిక..!!
- యూఏఈలో తొలి ‘లాంగెవిటీ మెడిసిన్’ అకడమిక్ కోర్సులు ప్రారంభించనున్న తుంబే గ్రూప్
- నకిలీ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- 25 ఏళ్ల తర్వాత అప్పు తీర్చిన స్నేహితుడు..
- భారత్, న్యూజిలాండ్ ల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం







