చెత్తని పబ్లిక్ ప్లేస్లలో పారేస్తే 1,000 ఒమన్ రియాల్స్ జరీమానా
- January 10, 2020
మస్కట్: పబ్లిక్ ప్లేస్లలో చెత్తని పారవేస్తే 1,000 ఒమన్ రియాల్స్ జరీమానా చెల్లించాల్సి వస్తుందని మస్కట్ మునిసిపాలిటీ హెచ్చరించింది. పదే పదే ఈ ఉల్లంఘనకు పాల్పడితే జరీమానా రెట్టింపు అవుతుందని స్పష్టం చేసింది. మస్కట్ మునిసిపాలిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. చెత్తని ఓపెన్ ప్లేస్లలో లేదా వ్యాలీస్లో పారవేస్తే, అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ నెంబర్ 55/2017 ప్రకారం జరీమానాలు విధించాల్సి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది మస్కట్ మునిసిపాలిటీ.
తాజా వార్తలు
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!







