చెత్తని పబ్లిక్ ప్లేస్లలో పారేస్తే 1,000 ఒమన్ రియాల్స్ జరీమానా
- January 10, 2020
మస్కట్: పబ్లిక్ ప్లేస్లలో చెత్తని పారవేస్తే 1,000 ఒమన్ రియాల్స్ జరీమానా చెల్లించాల్సి వస్తుందని మస్కట్ మునిసిపాలిటీ హెచ్చరించింది. పదే పదే ఈ ఉల్లంఘనకు పాల్పడితే జరీమానా రెట్టింపు అవుతుందని స్పష్టం చేసింది. మస్కట్ మునిసిపాలిటీ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. చెత్తని ఓపెన్ ప్లేస్లలో లేదా వ్యాలీస్లో పారవేస్తే, అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్ నెంబర్ 55/2017 ప్రకారం జరీమానాలు విధించాల్సి వస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది మస్కట్ మునిసిపాలిటీ.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







