కువైట్ న్యూస్ ఎజెన్సీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..3 అనుమానితుల గుర్తింపు
- January 11, 2020కువైట్ న్యూస్ ఏజెన్సీ -KUNA ట్విట్టర్ అకౌంట్ని హ్యాక్ చేసిన కేసులో విచారణ ముమ్మరం అయ్యింది. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని ఇన్వెస్టిగేట్ చేస్తన్నారు. అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కువైట్ న్యూస్ ఏజెన్సీ ట్విట్టర్ లో షాకింగ్ ట్వీట్ కనిపించింది. కువైట్లోని అమెరికా మిలటరీ అంతా వెంటనే దేశం విడిచివెళ్లిపోవాలని ట్విట్ చేశారు. కువైట్ ప్రభుత్వ సమాచార శాఖ ఉన్నతాధికారి వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ట్వీట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని అమెరికా సైన్యం వెళ్లిపోవాలని తాము ట్వీట్ చేయలేదని వివరించారు. దీనిపై విచారణకు కమిటీ నియమించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ