ఒమన్: సుల్తాన్ కబూస్ బిన్ సైద్ మృతి పట్ల పలువురి సంతాపం
- January 13, 2020
ఒమన్ దివంగత సుల్తాన్ కబూస్ బిన్ సైద్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సుల్తాన్ కబూస్ బిన్ సైద్ స్థానంలో రూలర్ గా బాధ్యతలు స్వీకరించిన హైతం బిన్ తారిఖ్ సైద్ కు అల్ ఆలమ్ ప్యాలెస్ లో తమ సంతాపాన్ని తెలిపారు. రాయల్ ఫ్యామిలీ సభ్యులు, మంత్రులు, సలహాదారులు, స్టేట్ కౌన్సిల్ సభ్యులు సంతాపం ప్రకటించిన వారిలో ఉన్నారు. డిప్లామాట్స్, కాన్సులెట్ అధికారులు, సీనియర్ స్టేట్ అఫిషియల్స్ తో పాటు సివిలియన్స్ కూడా సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ సైద్ ను కలిసి తమ సంతాపం వ్యక్తం చేశారు. రాయల్ ప్యాలెస్ లో సుల్తాన్ హైతం బిన్ తారిఖ్ సైద్ ను కలిసిన ప్రిన్స్ చార్లెస్...సుల్తాన్ కబూస్ బిన్ సైద్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడు ఒమన్ ప్రజలకు సుల్తాన్ కబూస్ బిన్ సైద్ స్ఫూర్తిని ప్రసాదించాలని కోరారు.
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









