దుబాయ్: 'రేడియో గిల్లీ 106.5 ఎఫ్ఎం'చే ఘనంగా పొంగల్ వేడుకలు
- January 13, 2020
దుబాయ్:యూఏఈలో మోస్ట్ పాపులర్ తమిళ రేడియో ఛానెల్ రేడియో గిల్లీ 106.5, యాన్యువల్ పొంగల్ ఫెస్టివల్ వేడుకలని జనవరి 10 న ఎటిసలాట్ అకాడమీ, దుబాయ్లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి 15,000 మందికి పైగా శ్రోతలు హాజరయ్యారు. సౌత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు ఈ వెంట్కి హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు పోటీలు కూడా నిర్వహించారు. ఈవెంట్ స్పాన్సర్ అయిన మలబార్ గోల్డ్ సంస్థ, ముగ్గురు విజేతలకు 8 గ్రాముల గోల్డ్ని అందించడం జరిగింది.ఈ కార్యక్రమానికి రేడియో గిల్లీ కి చెందిన అశోకన్ సుబ్రమణియం(CEO),రామకృష్ణ(MD),రాజేష్(MD),శ్యామ్ తిరుమలశెట్టి(Sales Head) పర్యవేక్షణలో ఘనంగా వేడుకలు జరిగాయి.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!