కేఫ్ ఫోటో వైరల్ కావడంతో నవాజ్ షరీఫ్ ఆరోగ్యంపై పిటిఐ సస్పెన్షన్
- January 14, 2020
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తన అనారోగ్యానికి చికిత్స నిమిత్తం లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయనకు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యేక హామీతో లండన్ లో చికిత్సకు అంగీకరించింది. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో చెక్కర్లు కొట్టేస్తోంది. అందులో నవాజ్ షరీఫ్ లండన్ లోని కేఫ్ లో ఇతర కుటుంబ సభ్యులతో ముచ్చటిస్తున్నారు. దీంతో కంగు తిన్న పంజాబ్ ప్రభుత్వం అతని ఆరోగ్య సమస్యలపై విస్మయానికి గురైంది. పైగా ఇది PML-N విదేశీ చికిత్స యొక్క విస్తరణను కోరిన ప్రాంతీయ ప్రభుత్వానికి నేటి పరిస్థితి చాలా ఇబ్బందులను కలిగిస్తుందని ఆవేదన చెందుతోంది.
వైరల్ ఐన ఫొటోలో నవాజ్ షరీఫ్ కుమారుడు హసన్ నవాజ్, పిఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్, అతని కుమారుడు సల్మాన్ షాబాజ్ మరియు మాజీ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ తదితరులను చూడవచ్చు.
అయితే, పంజాబ్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కానీ నవాజ్ షరీఫ్ యొక్క తాజా వైద్య నివేదికను వైద్యుల నుండి కోరింది.
తాజా వార్తలు
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు







