కేఫ్ ఫోటో వైరల్ కావడంతో నవాజ్ షరీఫ్ ఆరోగ్యంపై పిటిఐ సస్పెన్షన్
- January 14, 2020
పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తన అనారోగ్యానికి చికిత్స నిమిత్తం లండన్ వెళ్లిన విషయం తెలిసిందే. ఆయనకు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యేక హామీతో లండన్ లో చికిత్సకు అంగీకరించింది. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఫోటో చెక్కర్లు కొట్టేస్తోంది. అందులో నవాజ్ షరీఫ్ లండన్ లోని కేఫ్ లో ఇతర కుటుంబ సభ్యులతో ముచ్చటిస్తున్నారు. దీంతో కంగు తిన్న పంజాబ్ ప్రభుత్వం అతని ఆరోగ్య సమస్యలపై విస్మయానికి గురైంది. పైగా ఇది PML-N విదేశీ చికిత్స యొక్క విస్తరణను కోరిన ప్రాంతీయ ప్రభుత్వానికి నేటి పరిస్థితి చాలా ఇబ్బందులను కలిగిస్తుందని ఆవేదన చెందుతోంది.
వైరల్ ఐన ఫొటోలో నవాజ్ షరీఫ్ కుమారుడు హసన్ నవాజ్, పిఎంఎల్-ఎన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్, అతని కుమారుడు సల్మాన్ షాబాజ్ మరియు మాజీ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ తదితరులను చూడవచ్చు.
అయితే, పంజాబ్ ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కానీ నవాజ్ షరీఫ్ యొక్క తాజా వైద్య నివేదికను వైద్యుల నుండి కోరింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!







