దుబాయ్:అబాన్డెన్డ్ కారు ఓనర్లకు ఎస్ఎంఎస్ హెచ్చరిక
- January 15, 2020దుబాయ్:రోడ్లపై కార్లను వదిలేసిన ఓనర్లకు దుబాయ్ మున్సిపాలిటీ లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. సిటీలోని చాన్నాళ్లుగా పార్క్ చేసిన కార్లను వెంటనే తొలగించాలని హెచ్చరించింది. ఎక్కువ రోజుల పాటు రోడ్ల పక్కన పార్క్ చేసి ఉన్న కార్ ఓనర్లకు ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా కార్లను తొలగించాలని సూచించింది. తమ అఫిషియల్ ఇనస్ట్రాగ్రామ్ అకౌంట్లో దీనికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేసింది. తాము చెప్పిన గడువులోగా కార్లను తీసుకెళ్లకుంటే మున్సిపాలిటీ వాళ్లు తొలగిస్తారని హెచ్చరించారు. సిటీ బ్యూటీ కాపాడటంతో పాటు, స్థానికులకు పార్కింగ్ స్థలాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో దుబాయ్ మున్సిపాలిటీ ఈ చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!