దుబాయ్:అబాన్డెన్డ్ కారు ఓనర్లకు ఎస్ఎంఎస్ హెచ్చరిక
- January 15, 2020దుబాయ్:రోడ్లపై కార్లను వదిలేసిన ఓనర్లకు దుబాయ్ మున్సిపాలిటీ లాస్ట్ వార్నింగ్ ఇచ్చింది. సిటీలోని చాన్నాళ్లుగా పార్క్ చేసిన కార్లను వెంటనే తొలగించాలని హెచ్చరించింది. ఎక్కువ రోజుల పాటు రోడ్ల పక్కన పార్క్ చేసి ఉన్న కార్ ఓనర్లకు ఇప్పటికే ఎస్ఎంఎస్ ద్వారా కార్లను తొలగించాలని సూచించింది. తమ అఫిషియల్ ఇనస్ట్రాగ్రామ్ అకౌంట్లో దీనికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేసింది. తాము చెప్పిన గడువులోగా కార్లను తీసుకెళ్లకుంటే మున్సిపాలిటీ వాళ్లు తొలగిస్తారని హెచ్చరించారు. సిటీ బ్యూటీ కాపాడటంతో పాటు, స్థానికులకు పార్కింగ్ స్థలాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే లక్ష్యంతో దుబాయ్ మున్సిపాలిటీ ఈ చర్యలు చేపట్టింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..