మస్కట్:ఫిబ్రవరి 22కి రీషెడ్యూల్ అయిన మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫేర్
- January 17, 2020మస్కట్:25వ మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ రీషెడ్యూల్ అయింది. ముందుగా ప్రకటించిన సమయంలో కాకుండా ఫిబ్రవరి 22 నుంచి బుక్ ఫెయిర్ ప్రారంభం కానుంది. మార్చి 2న ముగుస్తుంది. మినిస్ట్రి ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో మెయిన్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు