మస్కట్:ఫిబ్రవరి 22కి రీషెడ్యూల్ అయిన మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫేర్
- January 17, 2020
మస్కట్:25వ మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ రీషెడ్యూల్ అయింది. ముందుగా ప్రకటించిన సమయంలో కాకుండా ఫిబ్రవరి 22 నుంచి బుక్ ఫెయిర్ ప్రారంభం కానుంది. మార్చి 2న ముగుస్తుంది. మినిస్ట్రి ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో మెయిన్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







