మస్కట్:ఫిబ్రవరి 22కి రీషెడ్యూల్ అయిన మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫేర్
- January 17, 2020
మస్కట్:25వ మస్కట్ ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ రీషెడ్యూల్ అయింది. ముందుగా ప్రకటించిన సమయంలో కాకుండా ఫిబ్రవరి 22 నుంచి బుక్ ఫెయిర్ ప్రారంభం కానుంది. మార్చి 2న ముగుస్తుంది. మినిస్ట్రి ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్ లో మెయిన్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







