ఈనెల 20న దావోస్కు మంత్రి కేటీఆర్
- January 17, 2020హైదరాబాద్:మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 20 నుంచి మంత్రి విదేశాల్లో పర్యటించనున్నారు. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో పాటు ప్రపంచదేశాల పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు హాజరుకానున్నారు.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..