విశాఖలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
- January 17, 2020విశాఖపట్నం: 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖలో జరుగనున్నాయి. విశాఖ ఆర్కేబీచ్లో గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ వేడుకలకు సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హాజరుకానున్నారు. విశాఖలో రిపబ్లిక్డే వేడుకలను నిర్వహించనున్న నేపథ్యంలో నేటి నుంచి 25 వరకు బీచ్ రోడ్డులో రిహార్సల్స్ జరుగనున్నాయి. ఆర్మీ, సీఆర్పీఎఫ్, ఎపీఎస్పీ, ఎక్సైజ్ అండ్ ప్రొబిషన్ తో పాటు ఎన్సిసి, భారత్ స్క్వౌట్, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, రెడ్ క్రాస్ బృందాలు పేరేడ్లో పాల్గొనున్నాయి. ఆర్కేబీచ్లో పరేడ్ శిక్షణలో భాగంగా ఉదయం 5:30 గంటల నుంచి 11.30 గంటల వరకు, మరల సాయంత్రం 3 గంటల నుంచి 5:30 గంటల వరకు బీచ్ రోడ్డులో పోలీసులు ఆంక్షలు విధించారు.
తాజా వార్తలు
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..