హిజ్బుల్లాకు మరో షాక్..టెర్రరిస్ట్ సంస్థగా గుర్తిస్తూ అసెట్స్ ఫ్రీజ్ చేసిన యూకే
- January 18, 2020లండన్:హిజ్బుల్లా సంస్థకు మరో ఎదురు దెబ్బ తగిలింది. హిజ్బుల్లా సంస్థను ఉగ్రవాద సంస్థల లిస్టులో చేరుస్తున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. టెర్రరిసమ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రూల్స్ మేరకు హిజ్బుల్లా ఆస్తులను, బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నట్లు బ్రిటన్ ట్రేజరి ప్రకటించింది. హిజ్బుల్లా సంస్థను యూఎస్ ఉగ్రవాద సంస్థగా గుర్తించి బ్యాంక్ ఖాతాలను, ఆస్తులను ఫ్రీజ్ చేసిన విషయం తెలిసింది. ఇప్పుడు యూకే కూడా ఆస్తులను ఫ్రీజ్ చేయటంతో హిజ్బుల్లా సంస్థకు ఆర్ధికపరమైన చిక్కులు తప్పేలా లేవు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు