ఇండియన్ స్కూల్స్కి ఆన్లైన్ అడ్మిషన్ 21 నుంచి ప్రారంభం
- January 18, 2020మస్కట్: మస్కట్లో తల్లిదండ్రులు, తమ విద్యార్థుల్ని కెజి 1 నుంచి గ్రేడ్ ఎలెవన్ వరకు చేర్చేందుకోసం ఆన్లైన్ అడ్మిషన్స్కి రిజిస్టర్ చేసుకోవాల్సి వుంటుంది. 2020-21 సంవత్సరానికిగాను ఈ అడ్మిషన్లు 21 జనవరి నుంచి 20 ఫిబ్రవరి వరకు అందుబాటులో వుంటాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ ఇండియన్ స్కూల్స్ ఇన్ సుల్తానేట్ ఆఫ్ ఒమన్ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేససింది. ఫిబ్రవరి 20వ తేదీతో రిజిస్ట్రేషన్లు ముగుస్తాయనీ, ఎవరైనా ఈ తేదీ లోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. క్యాపిటల్ ఏరియాలో మొత్తం ఏడు ఇండియన్ స్కూల్స్కి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు
- పలు రాష్ట్రాలకు వర్ష సూచన
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో కువైట్లో విస్తృత ప్రచారం
- అబుదాబి బుక్ ఫెయిర్.. ఉచిత ప్రవేశం ఇలా పొందండి
- యుద్ధ విమానం నడిపిన కృత్రిమ మేధ
- యూఏఈలో 3శాతం పెరిగిన ప్రమాద మరణాలు
- సకాలంలో జీతాలు చెల్లించని కంపెనీలకు తీవ్ర హెచ్చరిక