డ్యూటీ ఫ్రీ కోటా - ఇండియన్ బౌన్డ్ ప్రయాణీకులకు చేదు వార్త
- January 20, 2020న్యూ ఢిల్లీ: ఇండియా బౌన్డ్ ప్యాసింజర్స్కి డ్యూటీ ఫ్రీ కొనుగోళ్ళు ఇకపై భారమయ్యే అవకాశాలున్నాయి. ఇండియన్ కామర్స్ మినిస్ట్రీ 50 శాతం కోతని ఆల్కహాల్ కొనుగోళ్ళపై విధించే అవకాశముంది. అలాగే పూర్తిగా సిగరెట్ కార్టన్స్ నిషేధంలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం వున్న 2 లీటర్ల కోటా నుంచి సగాన్ని.. అంటే ఒక లీటర్ని కట్ చేసేలా ్పతిపాదనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్యూటీ ఫ్రీ షాప్స్ ద్వారా కొనుగోలు చేసే సిగరెట్ కార్టన్స్పై నిషేధం విధించనున్నట్లు సమాచారం. కాగా, కామర్స్ మినిస్ట్రీ పేపర్, ఫుట్వేర్, రబ్బర్ మరియు బొమ్మలు వంటివాటిపై కస్టమ్స్ డ్యూటీ పెంచడం ద్వారా మేక్ ఇన్ ఇండియాని మరింతగా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్లైన్స్
- స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ