10 మంది ఖైదీల విడుదలకు 506,053 దిర్హామ్లు డొనేట్ చేసిన ఎమిరేటీ బిజినెస్మేన్
- January 21, 2020దుబాయ్: ఎమిరేటీ బిజినెస్మేన్ ఒకరు 506,053 దిర్హామ్లు డొనేట్ చేయడంతో అల్ అవిర్ సెంట్రల్ జైలు నుంచి 10 మంది ఖైదీలు విడుదల కాబోతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దుబాయ్ పోలీస్ - కరెక్షనల్ అండ్ ప్యునిటివ్ ఇన్స్టిట్యూషన్స్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగేడియర్ మార్వాన్ అబ్దుల్ కరీమ్ జుల్ఫర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎమిరేటీ బిజినెస్ మేన్ అహ్మద్ సుల్తాన్ బిన్ జులేయెమ్, సోషల్ సాలిడేటరీ కింద ఈ సాయం అందించడానికి ముందుకొచ్చారు. ఖైదీల డెబిట్స్ చెల్లించడానికి ఈ మొత్తం ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్