10 మంది ఖైదీల విడుదలకు 506,053 దిర్హామ్లు డొనేట్ చేసిన ఎమిరేటీ బిజినెస్మేన్
- January 21, 2020
దుబాయ్: ఎమిరేటీ బిజినెస్మేన్ ఒకరు 506,053 దిర్హామ్లు డొనేట్ చేయడంతో అల్ అవిర్ సెంట్రల్ జైలు నుంచి 10 మంది ఖైదీలు విడుదల కాబోతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దుబాయ్ పోలీస్ - కరెక్షనల్ అండ్ ప్యునిటివ్ ఇన్స్టిట్యూషన్స్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగేడియర్ మార్వాన్ అబ్దుల్ కరీమ్ జుల్ఫర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎమిరేటీ బిజినెస్ మేన్ అహ్మద్ సుల్తాన్ బిన్ జులేయెమ్, సోషల్ సాలిడేటరీ కింద ఈ సాయం అందించడానికి ముందుకొచ్చారు. ఖైదీల డెబిట్స్ చెల్లించడానికి ఈ మొత్తం ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!
- సౌదీలో చట్టాలను ఉల్లంఘించిన 14,487 మంది అరెస్టు..!!
- ఇజ్రాయెల్ చర్యను ఖండించిన ఒమన్ సహా 14 దేశాలు..!!
- ఖతార్ లో అడ్మిషన్లు..20 ఇ-సేవలు ఆవిష్కరణ..!!
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!









