10 మంది ఖైదీల విడుదలకు 506,053 దిర్హామ్లు డొనేట్ చేసిన ఎమిరేటీ బిజినెస్మేన్
- January 21, 2020
దుబాయ్: ఎమిరేటీ బిజినెస్మేన్ ఒకరు 506,053 దిర్హామ్లు డొనేట్ చేయడంతో అల్ అవిర్ సెంట్రల్ జైలు నుంచి 10 మంది ఖైదీలు విడుదల కాబోతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దుబాయ్ పోలీస్ - కరెక్షనల్ అండ్ ప్యునిటివ్ ఇన్స్టిట్యూషన్స్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగేడియర్ మార్వాన్ అబ్దుల్ కరీమ్ జుల్ఫర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎమిరేటీ బిజినెస్ మేన్ అహ్మద్ సుల్తాన్ బిన్ జులేయెమ్, సోషల్ సాలిడేటరీ కింద ఈ సాయం అందించడానికి ముందుకొచ్చారు. ఖైదీల డెబిట్స్ చెల్లించడానికి ఈ మొత్తం ఉపయోగపడుతుంది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







