ఇస్లాంని కించపర్చినందుకు 500,000 దిర్హామ్ల జరీమానా
- January 21, 2020
ఓ ఫైవ్ స్టార్ రిసార్ట్కి చెందిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులకు ఒక్కొక్కరికీ 500,000 దిర్హామ్లు జరీమానా విధించింది దుబాయ్ కోర్టు. సోషల్ మీడియా వేదికగా నిందితులు ఇస్లాంని కించపర్చేలా వ్యవహరించారని వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితులు శ్రీలంకకు చెందినవారు. 28 నుంచి 34 ఏళ్ళ వయసు వ్యక్తులు ఈ ముగ్గురూ. ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ ద్వారా నిందితులు ఇస్లాంని అవమానించారు. మే 19న ఈ ఘటన జరిగింది. అల్ బర్షా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. విచారణలో నిందితుల నేరం నిరూపితమయ్యింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







