ఇస్లాంని కించపర్చినందుకు 500,000 దిర్హామ్ల జరీమానా
- January 21, 2020
ఓ ఫైవ్ స్టార్ రిసార్ట్కి చెందిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులకు ఒక్కొక్కరికీ 500,000 దిర్హామ్లు జరీమానా విధించింది దుబాయ్ కోర్టు. సోషల్ మీడియా వేదికగా నిందితులు ఇస్లాంని కించపర్చేలా వ్యవహరించారని వీరిపై అభియోగాలు మోపబడ్డాయి. నిందితులు శ్రీలంకకు చెందినవారు. 28 నుంచి 34 ఏళ్ళ వయసు వ్యక్తులు ఈ ముగ్గురూ. ఇన్స్టాగ్రామ్ మరియు ఫేస్బుక్ ద్వారా నిందితులు ఇస్లాంని అవమానించారు. మే 19న ఈ ఘటన జరిగింది. అల్ బర్షా పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. విచారణలో నిందితుల నేరం నిరూపితమయ్యింది.
తాజా వార్తలు
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!
- కువైట్ లో రెండు రోజులపాటు భారీ వర్షాలు..!!









