దుబాయ్ కూలింగ్ ఛార్జీలు యధాతథం
- January 18, 2016
దుబాయ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ అథారిటీ (దెవా), కూలింగ్ చార్జీల పెంపు లేదని ప్రకటించింది. గత మూడు సంవత్సరాలలో ఛార్జీల పెంపు జరగలేదని దెవా స్పష్టం చేసింది. దెవా సిఇఓ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. డిస్ట్రిక్ట్ కూలింగ్ కంపెనీల సామర్థ్యాన్ని పెంచేందుకు సుప్రీం కౌన్సిల్ పలు చర్యలను తీసుకుంటోందని ఆయన అన్నారు. ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్స్తో పోల్చితే కూలింగ్ కంపెనీలు 40 నుంచి 50 శాతం తక్కువ ఎనర్జీని వినియోగించుకుంటున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల సంక్షోభం ఉన్నప్పటికీ ఆ ప్రభావం కూలింగ్ కంపెనీలపై ఉండదనీ, వినియోగదారులకూ కూలింగ్ ఛార్జీల పెంపు ఉండదన్నారు. జనవరి 1, 2011 నుంచి వలసదారులు 6.5 ఫిల్స్ పవర్ కోసం, 0.6 ఫిల్స్ నీటి కోసం వెచ్చిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







