మస్కట్:2020 టూర్ ఆఫ్ ఒమన్ రద్దు
- January 24, 2020ఫిబ్రవరిలో జరగాల్సిన 2020 టూర్ ఆఫ్ ఒమన్ రేస్ రద్దు చేస్తున్నట్లు రేస్ నిర్వాహక సంస్థ అమౌరీ స్పోర్ట్ ఆర్గనైజేషన్-ASO ప్రకటించింది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం టూర్ ఆఫ్ ఒమన్ 11వ ఎడిషన్ వచ్చే నెల 11 నుంచి 16 వరకు జరగాల్సి ఉంది. అయితే..ఫిబ్రవరి 21 వరకు ఒమన్ దివంగత సుల్తాన్ కబూస్ సంతాప దినాలు ఉండటంతో రేస్ రద్దు చేస్తున్నట్లు ASO తెలిపింది. 2010 నుంచి అమౌరీ స్పోర్ట్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తూ వస్తోంది. క్రిస్ ఫ్రూమ్, విన్సెంజో నిబాలితో లాంటి స్టార్ జీసీ రైడర్స్ పార్టిసిపేషన్ తో టూర్ ఆఫ్ ఒమన్ కు ఇటీవలి కాలంలో క్రేజ్ పెరిగిన విషయం తెలిసిందే. కజఖ్ అలెక్సీ లుట్సెంకో 9, 10వ ఎడిషన్ విజేతగా నిలిచారు.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం