పెద్ద సంఖ్యలో ఇమిటేషన్ గూడ్స్ స్వాధీనం
- January 24, 2020
కువైట్: జనరల్ కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ - కస్టమ్స్ అధికారులు దేశంలోకి అక్రమంగా స్మగుల్ అవుతున్న వస్తువుల్ని అరికట్టడంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కస్టమ్స్ అధికారులు నార్త్ పోర్ట్లో పెద్దయెత్తున ఇమిటేషన్ గూడ్స్ స్మగుల్ అవుతుండగా వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. లోకల్ మార్కెట్కి వీటిని తరలించేందుకు ప్రయత్నం జరుగుతుండగా, వాటిని అధికారులు అడ్డుకున్నారు. ఇమిటేషన్ గూడ్స్ని స్వాధీనం చేసుకుని, వాటిని ధ్వంసం చేస్తారు. కాగా, షుయైబా పోర్ట్ వద్ద అధికారులు, ఓ కంటెయినర్పై అనుమానంతో స్వాధీనం చేసుకున్నారు. దాన్ని తెరిచి చూడగా, పెద్దయెత్తున మొబైల్ ఫోన్లు, చేతి గడియారాలు, బ్యాటరీలు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తాలూకు యాక్సెసరీస్ కనిపించాయి. వీటిని సంబంధిత శాఖలకు పరీక్షల నిమిత్తం తరలించడం జరిగింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







