పెద్ద సంఖ్యలో ఇమిటేషన్ గూడ్స్ స్వాధీనం
- January 24, 2020
కువైట్: జనరల్ కస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ - కస్టమ్స్ అధికారులు దేశంలోకి అక్రమంగా స్మగుల్ అవుతున్న వస్తువుల్ని అరికట్టడంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కస్టమ్స్ అధికారులు నార్త్ పోర్ట్లో పెద్దయెత్తున ఇమిటేషన్ గూడ్స్ స్మగుల్ అవుతుండగా వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. లోకల్ మార్కెట్కి వీటిని తరలించేందుకు ప్రయత్నం జరుగుతుండగా, వాటిని అధికారులు అడ్డుకున్నారు. ఇమిటేషన్ గూడ్స్ని స్వాధీనం చేసుకుని, వాటిని ధ్వంసం చేస్తారు. కాగా, షుయైబా పోర్ట్ వద్ద అధికారులు, ఓ కంటెయినర్పై అనుమానంతో స్వాధీనం చేసుకున్నారు. దాన్ని తెరిచి చూడగా, పెద్దయెత్తున మొబైల్ ఫోన్లు, చేతి గడియారాలు, బ్యాటరీలు, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ తాలూకు యాక్సెసరీస్ కనిపించాయి. వీటిని సంబంధిత శాఖలకు పరీక్షల నిమిత్తం తరలించడం జరిగింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







