దుబాయ్ మెరీనా వద్ద బోటులో అగ్ని ప్రమాదం
- January 24, 2020
దుబాయ్ మెరీనా వద్ద ఓ బోటులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎమార్ సెక్యూరిటీ మరియు దుబాయ్ సివిల్ డిఫెన్స్ సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ చోటు చేసుకోలేదు. కాగా, స్థానికులు ఈ ఘటనను మొబైల్ కెమెరాల్లో బంధించి, సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేశారు. అత్యంత వేగంగా అధికారులు స్పందించడంతో ప్రమాదం తీవ్రత పెద్దగా లేదని ఎమార్ సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







