దుబాయ్ మెరీనా వద్ద బోటులో అగ్ని ప్రమాదం
- January 24, 2020
దుబాయ్ మెరీనా వద్ద ఓ బోటులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎమార్ సెక్యూరిటీ మరియు దుబాయ్ సివిల్ డిఫెన్స్ సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ చోటు చేసుకోలేదు. కాగా, స్థానికులు ఈ ఘటనను మొబైల్ కెమెరాల్లో బంధించి, సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేశారు. అత్యంత వేగంగా అధికారులు స్పందించడంతో ప్రమాదం తీవ్రత పెద్దగా లేదని ఎమార్ సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!