దుబాయ్ మెరీనా వద్ద బోటులో అగ్ని ప్రమాదం
- January 24, 2020
దుబాయ్ మెరీనా వద్ద ఓ బోటులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎమార్ సెక్యూరిటీ మరియు దుబాయ్ సివిల్ డిఫెన్స్ సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ చోటు చేసుకోలేదు. కాగా, స్థానికులు ఈ ఘటనను మొబైల్ కెమెరాల్లో బంధించి, సోషల్ మీడియాలో వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేశారు. అత్యంత వేగంగా అధికారులు స్పందించడంతో ప్రమాదం తీవ్రత పెద్దగా లేదని ఎమార్ సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్
- యూఏఈ నుంచి భారత్కు ఎంత బంగారం తీసుకెళ్లొచ్చు? 2026లో కొత్త నిబంధనలు ఇవే..!!
- దుబాయ్ మెట్రో బ్లూ లైన్ టన్నెలింగ్లో మరో మైలురాయి.. రెండు నెలల్లో తొలి దశ పూర్తి
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం విఫలం.. వైమానిక రక్షణ వ్యవస్థల విజయవంతమైన ప్రతిఘటన







