కువైట్:చెవిలో బగ్ డివైజెస్తో విద్యార్థుల ఛీటింగ్
- January 25, 2020
కువైట్: విద్యార్థులు తమ చెవిలో బగ్ డివైజెస్ని పెట్టుకుని ఛీటింగ్కి పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 15 మంది విద్యార్థుల్ని గుర్తించి, వారికి సర్జరీ చేసి, వారి చెవిలోంచి ఇంప్లాంట్స్ని తొలగించారు. చెవిలో బగ్ డివైజ్కి సంబంధించి గత రెండేళ్ళలో 100కి పైగా కేసులు నమోదయ్యాయి. కొందరు విద్యార్థులు పరీక్షలవగానే ఆ డివైజెస్ని సులువుగా తొలగించుకోగలుగుతున్నారనీ, మరికొందరు మాత్రం మెడికల్ ప్రొఫెషనల్స్ సహాయం తీసుకోవాల్సి వస్తోందని అధికారులు చెప్పారు. చెవిలో ఈ తరహా డివైజెస్ కారణంగా ఒక్కోసారి ప్రాణాపాయం కూడా తలెత్తవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు







