కువైట్:చెవిలో బగ్ డివైజెస్తో విద్యార్థుల ఛీటింగ్
- January 25, 2020
కువైట్: విద్యార్థులు తమ చెవిలో బగ్ డివైజెస్ని పెట్టుకుని ఛీటింగ్కి పాల్పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 15 మంది విద్యార్థుల్ని గుర్తించి, వారికి సర్జరీ చేసి, వారి చెవిలోంచి ఇంప్లాంట్స్ని తొలగించారు. చెవిలో బగ్ డివైజ్కి సంబంధించి గత రెండేళ్ళలో 100కి పైగా కేసులు నమోదయ్యాయి. కొందరు విద్యార్థులు పరీక్షలవగానే ఆ డివైజెస్ని సులువుగా తొలగించుకోగలుగుతున్నారనీ, మరికొందరు మాత్రం మెడికల్ ప్రొఫెషనల్స్ సహాయం తీసుకోవాల్సి వస్తోందని అధికారులు చెప్పారు. చెవిలో ఈ తరహా డివైజెస్ కారణంగా ఒక్కోసారి ప్రాణాపాయం కూడా తలెత్తవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







