సైబర్ క్రైమ్: 15 మంది వలసదారుల అరెస్ట్
- January 25, 2020
మస్కట్:దోఫార్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, 15 మంది వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ ఆరోపణల నేపథ్యంలో నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిందితులపై చట్టపరమైన చర్యలుంటాయని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మెసేజ్ల రూపంలో జరిగే ఫ్రాడ్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని రాయల్ ఒమన్ పోలీస్, పౌరులు అలాగే రెసిడెంట్స్కి సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







