సైబర్ క్రైమ్: 15 మంది వలసదారుల అరెస్ట్
- January 25, 2020
మస్కట్:దోఫార్ గవర్నరేట్ పోలీస్ కమాండ్, 15 మంది వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ ఆరోపణల నేపథ్యంలో నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిందితులపై చట్టపరమైన చర్యలుంటాయని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. మెసేజ్ల రూపంలో జరిగే ఫ్రాడ్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని రాయల్ ఒమన్ పోలీస్, పౌరులు అలాగే రెసిడెంట్స్కి సూచించడం జరిగింది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!