సైబర్‌ క్రైమ్‌: 15 మంది వలసదారుల అరెస్ట్‌

- January 25, 2020 , by Maagulf
సైబర్‌ క్రైమ్‌: 15 మంది వలసదారుల అరెస్ట్‌

మస్కట్‌:దోఫార్‌ గవర్నరేట్‌ పోలీస్‌ కమాండ్‌, 15 మంది వలసదారుల్ని అరెస్ట్‌ చేయడం జరిగింది. సైబర్‌ క్రైమ్‌ ఆరోపణల నేపథ్యంలో నిందితుల్ని అరెస్ట్‌ చేసినట్లు అధికారులు వెల్లడించారు. నిందితులపై చట్టపరమైన చర్యలుంటాయని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ పేర్కొంది. మెసేజ్‌ల రూపంలో జరిగే ఫ్రాడ్‌ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌, పౌరులు అలాగే రెసిడెంట్స్‌కి సూచించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com