కార్మికులు గల్ఫ్ ఎందుకు వెళ్తున్నారో అర్థం కావట్లేదు:కేసీఆర్
- January 25, 2020
హైదరాబాద్:తెలంగాణకు చెందిన కార్మికులు లక్షల్లో అప్పులు చేసుకుని మరీ గల్ఫ్ వెళ్తున్నారని సీఎం కేసీఆర్ ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. మునిసిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో అనేక అవకాశాలు ఉన్నప్పుడు గల్ఫ్ ఎందుకు వెళ్తున్నారో అర్థం కావట్లేదన్నారు. 15 మంది ఎమ్మెల్యేలతో కలిసి త్వరలో గల్ఫ్లో పర్యటిస్తానని కేసీఆర్ తెలిపారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!