కార్మికులు గల్ఫ్ ఎందుకు వెళ్తున్నారో అర్థం కావట్లేదు:కేసీఆర్
- January 25, 2020
హైదరాబాద్:తెలంగాణకు చెందిన కార్మికులు లక్షల్లో అప్పులు చేసుకుని మరీ గల్ఫ్ వెళ్తున్నారని సీఎం కేసీఆర్ ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. మునిసిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణలో అనేక అవకాశాలు ఉన్నప్పుడు గల్ఫ్ ఎందుకు వెళ్తున్నారో అర్థం కావట్లేదన్నారు. 15 మంది ఎమ్మెల్యేలతో కలిసి త్వరలో గల్ఫ్లో పర్యటిస్తానని కేసీఆర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







