న్యూఢిల్లీ పరేడ్లో తిరుమల బ్రహ్మోత్సవ శకటం...
- January 26, 2020న్యూఢిల్లీ:ప్రతీ సంవత్సరం ఢిల్లీలో గణతంత్ర వేడుకలు నిర్వహించేటప్పుడు... వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాల్ని పరేడ్లో ప్రదర్శించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం 16 రాష్ట్రాల శకటాల్ని కేంద్రం ఆమోదించింది. వాటిలో తెలుగు రాష్ట్రాలు రెండింటికీ శకటాల్ని ప్రదర్శించే ఛాన్స్ దొరికింది. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఏపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్ని పోలిన శకటాన్ని ప్రదర్శించింది. న్యూఢిల్లీ పరేడ్లో మిగతా శకటాల కంటే... ఈ శకటం ప్రత్యేకంగా కనిపిస్తూ... తెలుగు వారి సంప్రదాయాలు, సంస్కృతిని చాటిచెబుతోంది.
తాజా వార్తలు
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ