న్యూఢిల్లీ పరేడ్లో తిరుమల బ్రహ్మోత్సవ శకటం...
- January 26, 2020న్యూఢిల్లీ:ప్రతీ సంవత్సరం ఢిల్లీలో గణతంత్ర వేడుకలు నిర్వహించేటప్పుడు... వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాల్ని పరేడ్లో ప్రదర్శించడం ఆనవాయితీ. ఈ సంవత్సరం 16 రాష్ట్రాల శకటాల్ని కేంద్రం ఆమోదించింది. వాటిలో తెలుగు రాష్ట్రాలు రెండింటికీ శకటాల్ని ప్రదర్శించే ఛాన్స్ దొరికింది. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... ఏపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్ని పోలిన శకటాన్ని ప్రదర్శించింది. న్యూఢిల్లీ పరేడ్లో మిగతా శకటాల కంటే... ఈ శకటం ప్రత్యేకంగా కనిపిస్తూ... తెలుగు వారి సంప్రదాయాలు, సంస్కృతిని చాటిచెబుతోంది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం