కరోనా వైరస్పై పోరులో చైనాకి యూఏఈ సపోర్ట్
- January 27, 2020
అబుదాబీ క్రౌన నప్రిన్స్, డిప్యూటీ సుప్రీమ్ కమాండర్ ఆఫ్ యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ షేక్ మొహమ్మద్ అల్ నహ్యాన్, చైనాలో కరోనా వైరస్ పరిస్థితిపై యూఏఈ క్షుణ్ణంగా పరిశీలిస్తోందని చెప్పారు. కరోనా వైరస్పై పోరులో చైనాకి అవసరమైన సాయాన్ని అందించేందుకు యూఏఈ సిద్ధంగా వుందంటూ ట్వీట్ చేశారు షేక్ మొహమ్మద్. ప్రస్తుతానికి యూఏఈలో కరోనా వైరస్కి సంబంధించి ఒక్క కేసు కూడా నమోదవలేదనీ, అయినప్పటికీ పటిష్టమైన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామని చెప్పారాయన. కాగా, చైనాలో 2,000 మంది కరోనా వైరస్ బారిన పడగా, ఇప్పటికే 56 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







