బహ్రెయిన్లో భారత రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు
- January 27, 2020బహ్రెయిన్లో భారత దేశ రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 71వ రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు సీఫ్లోని ఇండియన్ ఎంబసీ ప్రాంగణంలో జరగగా, బహ్రెయిన్లో భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా మువ్వన్నెల జెండాని ఎగుఉరవేశారు. పలువురు కమ్యూనిటీ మెంబర్స్, డిగ్నిటరీస్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
--రాజేశ్వర్(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ
- ఏపీలో టెన్షన్ టెన్షన్..
- ఏపీలో రికార్డు స్థాయిలో పోలింగ్..
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత