వీసా ట్రాఫికింగ్: బెగ్గర్స్గా వలస కార్మికులు
- January 28, 2020
కువైట్: అరబ్ మండౌబ్ అలాగే ఓ కంపెనీ ఓనర్పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేసులు నమోదు చేయడం జరిగింది. సదరు కంపెనీ, అక్రమంగా వీసాల్ని జారీ చేస్తూ, వలస కార్మికులతో బెగ్గింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఈ క్రమంలో సదరు కంపెనీ కార్యకలాపాల్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్కో వలసదారుడి నుంచీ 200 - 250 కువైటీ దినార్స్ వసూలు చేసి, కమర్షియల్ వీసాల్ని జారీ చేస్తున్నట్లు విచారణలో అధికారులు గుర్తించారు. కాగా, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ సంస్థపై వున్న సెక్యూరిటీ బ్లాక్ని లిఫ్ట్ చేసిన అధికారులపై విచారణ చేపట్టింది.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







