వీసా ట్రాఫికింగ్: బెగ్గర్స్గా వలస కార్మికులు
- January 28, 2020
కువైట్: అరబ్ మండౌబ్ అలాగే ఓ కంపెనీ ఓనర్పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేసులు నమోదు చేయడం జరిగింది. సదరు కంపెనీ, అక్రమంగా వీసాల్ని జారీ చేస్తూ, వలస కార్మికులతో బెగ్గింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఈ క్రమంలో సదరు కంపెనీ కార్యకలాపాల్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్కో వలసదారుడి నుంచీ 200 - 250 కువైటీ దినార్స్ వసూలు చేసి, కమర్షియల్ వీసాల్ని జారీ చేస్తున్నట్లు విచారణలో అధికారులు గుర్తించారు. కాగా, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ సంస్థపై వున్న సెక్యూరిటీ బ్లాక్ని లిఫ్ట్ చేసిన అధికారులపై విచారణ చేపట్టింది.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







