వీసా ట్రాఫికింగ్: బెగ్గర్స్గా వలస కార్మికులు
- January 28, 2020
కువైట్: అరబ్ మండౌబ్ అలాగే ఓ కంపెనీ ఓనర్పై పబ్లిక్ ప్రాసిక్యూషన్ కేసులు నమోదు చేయడం జరిగింది. సదరు కంపెనీ, అక్రమంగా వీసాల్ని జారీ చేస్తూ, వలస కార్మికులతో బెగ్గింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అభియోగాలు మోపబడ్డాయి. ఈ క్రమంలో సదరు కంపెనీ కార్యకలాపాల్ని నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఒక్కో వలసదారుడి నుంచీ 200 - 250 కువైటీ దినార్స్ వసూలు చేసి, కమర్షియల్ వీసాల్ని జారీ చేస్తున్నట్లు విచారణలో అధికారులు గుర్తించారు. కాగా, మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ఈ సంస్థపై వున్న సెక్యూరిటీ బ్లాక్ని లిఫ్ట్ చేసిన అధికారులపై విచారణ చేపట్టింది.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్కు పంపొద్దు..!!
- కువైట్లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







