డయామ్లో 99 శాతం ఒమనైజేషన్
- January 28, 2020
మస్కట్:పబ్లిక్ అథారిటీ ఫర్ వాటర్ (డయామ్)లో 99 శాతం ఒమనైజేషన్ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. డయామ్లో 99 శాతం ఒమనీ కార్మికులే పనిచేస్తున్నారు. దయామ్ మొత్తంగా 1,824 కార్మికుల్ని కలిగి వుంది, అందులో 99 శాతం మంది ఒమనీ కార్మికులే. 2019 నుంచి దయామ్ సక్సెస్ఫుల్గా పలు ప్రాజెక్టులను నిర్వహిస్తూ వస్తోంది. మొత్తం 36 సర్వీస్ హాల్స్ని 11,807 మంది సబ్స్క్రైబర్స్కి చేయడం జరిగింది.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







