డయామ్లో 99 శాతం ఒమనైజేషన్
- January 28, 2020
మస్కట్:పబ్లిక్ అథారిటీ ఫర్ వాటర్ (డయామ్)లో 99 శాతం ఒమనైజేషన్ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. డయామ్లో 99 శాతం ఒమనీ కార్మికులే పనిచేస్తున్నారు. దయామ్ మొత్తంగా 1,824 కార్మికుల్ని కలిగి వుంది, అందులో 99 శాతం మంది ఒమనీ కార్మికులే. 2019 నుంచి దయామ్ సక్సెస్ఫుల్గా పలు ప్రాజెక్టులను నిర్వహిస్తూ వస్తోంది. మొత్తం 36 సర్వీస్ హాల్స్ని 11,807 మంది సబ్స్క్రైబర్స్కి చేయడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







