డయామ్‌లో 99 శాతం ఒమనైజేషన్‌

- January 28, 2020 , by Maagulf
డయామ్‌లో 99 శాతం ఒమనైజేషన్‌

మస్కట్‌:పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ వాటర్‌ (డయామ్‌)లో 99 శాతం ఒమనైజేషన్‌ పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. డయామ్‌లో 99 శాతం ఒమనీ కార్మికులే పనిచేస్తున్నారు. దయామ్‌ మొత్తంగా 1,824 కార్మికుల్ని కలిగి వుంది, అందులో 99 శాతం మంది ఒమనీ కార్మికులే. 2019 నుంచి దయామ్‌ సక్సెస్‌ఫుల్‌గా పలు ప్రాజెక్టులను నిర్వహిస్తూ వస్తోంది. మొత్తం 36 సర్వీస్‌ హాల్స్‌ని 11,807 మంది సబ్‌స్క్రైబర్స్‌కి చేయడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com