దుబాయ్లో కొత్త పార్కింగ్ మీటర్స్
- January 28, 2020
దుబాయ్:మోటరిస్టులు ఇకపై పార్కింగ్ ఫీజు చెల్లించేందుకోసం స్మార్ట్ విధానాన్ని వినియోగించాల్సి వుంటుంది. పేపర్ టిక్కెట్ స్థానంలో స్మార్ట్ మీటర్స్ని మోటరిస్టులు వినియోగించే దిశగా ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈ కొత్త విధానం ద్వారా వాహనదారులు, తమ వెహికిల్ నెంబర్ని స్మార్ట్ మీటర్లో ఎంటర్ చేశాక, ఎన్ఓఎల్ కార్డుల్ని ట్యాప్ చేస్తే పార్కింగ్ టిక్కెట్ లభిస్తుంది. ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్ నుంచి 2022 చివరి నాటికి ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తారు.
తాజా వార్తలు
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..