దుబాయ్లో కొత్త పార్కింగ్ మీటర్స్
- January 28, 2020
దుబాయ్:మోటరిస్టులు ఇకపై పార్కింగ్ ఫీజు చెల్లించేందుకోసం స్మార్ట్ విధానాన్ని వినియోగించాల్సి వుంటుంది. పేపర్ టిక్కెట్ స్థానంలో స్మార్ట్ మీటర్స్ని మోటరిస్టులు వినియోగించే దిశగా ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈ కొత్త విధానం ద్వారా వాహనదారులు, తమ వెహికిల్ నెంబర్ని స్మార్ట్ మీటర్లో ఎంటర్ చేశాక, ఎన్ఓఎల్ కార్డుల్ని ట్యాప్ చేస్తే పార్కింగ్ టిక్కెట్ లభిస్తుంది. ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్ నుంచి 2022 చివరి నాటికి ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







