దుబాయ్లో కొత్త పార్కింగ్ మీటర్స్
- January 28, 2020
దుబాయ్:మోటరిస్టులు ఇకపై పార్కింగ్ ఫీజు చెల్లించేందుకోసం స్మార్ట్ విధానాన్ని వినియోగించాల్సి వుంటుంది. పేపర్ టిక్కెట్ స్థానంలో స్మార్ట్ మీటర్స్ని మోటరిస్టులు వినియోగించే దిశగా ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈ కొత్త విధానం ద్వారా వాహనదారులు, తమ వెహికిల్ నెంబర్ని స్మార్ట్ మీటర్లో ఎంటర్ చేశాక, ఎన్ఓఎల్ కార్డుల్ని ట్యాప్ చేస్తే పార్కింగ్ టిక్కెట్ లభిస్తుంది. ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్ నుంచి 2022 చివరి నాటికి ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తారు.
తాజా వార్తలు
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్
- క్షిపణి డెబ్రిస్ ఫోటోలు తీయొద్దు.. షేర్ చేయొద్దు: కువైట్ వార్న్
- బహ్రెయిన్ 'మాన్' కార్యక్రమానికి రెండు అరబ్ అవార్డులు..!!
- చైనా, మలేషియా బ్యాటరీలపై యాంటీ-డంపింగ్ సుంకాలు: ఖతార్







