దుబాయ్లో కొత్త పార్కింగ్ మీటర్స్
- January 28, 2020
దుబాయ్:మోటరిస్టులు ఇకపై పార్కింగ్ ఫీజు చెల్లించేందుకోసం స్మార్ట్ విధానాన్ని వినియోగించాల్సి వుంటుంది. పేపర్ టిక్కెట్ స్థానంలో స్మార్ట్ మీటర్స్ని మోటరిస్టులు వినియోగించే దిశగా ఏర్పాట్లు జోరందుకున్నాయి. ఈ కొత్త విధానం ద్వారా వాహనదారులు, తమ వెహికిల్ నెంబర్ని స్మార్ట్ మీటర్లో ఎంటర్ చేశాక, ఎన్ఓఎల్ కార్డుల్ని ట్యాప్ చేస్తే పార్కింగ్ టిక్కెట్ లభిస్తుంది. ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్ నుంచి 2022 చివరి నాటికి ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేస్తారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు