అలెర్ట్!!అలెర్ట్!!..అబుధాబి లో బుధవారం న్యూక్లియర్ ప్లాంట్ పరీక్ష
- January 28, 2020
అబుధాబి: అబుధాబి లోని అల్ ధఫ్రా ప్రాంతంలో బుధవారం 'బలమైన శబ్దం' రావచ్చని నివాసితులకు ప్రభుత్వం తెలియజేసింది.అబుధాబి మీడియా కార్యాలయం విడుదల చేసిన సంక్షిప్త ప్రకటన ప్రకారం జనవరి 29న ఉదయం అల్ ధఫ్రా ప్రాంతంలోని బరాకా న్యూక్లియర్ ఎనర్జీ ప్లాంట్ చుట్టూ సైరన్ పరీక్ష నిర్వహించనున్నట్లు నివాసితులకు తెలియజేసింది. దీని వల్ల బలమైన శబ్దాలు వినపడతాయి, న్యూక్లియర్ ప్లాంట్ సమీపంలో ఉన్నవారు ఉదయం 11:30 - 11:40 మధ్య అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!







