భారత రాయబారికి ఆత్మీయ వీడ్కోలు పలికిన బహ్రెయిన్
- January 29, 2020
బహ్రెయిన్:పదవీ కాలం ముగించుకొని తిరిగి వెళ్తున్న భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హాకు బహ్రెయిన్ విదేశాంగ శాఖ ఆత్మీయ వీడ్కోలు పలికింది. వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న బహ్రెయిన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి అబ్దుల్లా అల్ దొసెరి..భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా సేవలను ప్రశంసించారు. బహ్రెయిన్-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ఆయన చేసిన కృషి చేశారని అభినందించారు. అదే సమయంలో బహ్రెయిన్ విదేశాంగ శాఖతో పాటు ఇతర ఉన్నతాధికారులు తనకు అందించిన ప్రొత్సాహం, సహకారం మరువలేనిదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి అబ్దుల్లా అల్ దొసెరిని అలోక్ కుమార్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







