భారత రాయబారికి ఆత్మీయ వీడ్కోలు పలికిన బహ్రెయిన్
- January 29, 2020
బహ్రెయిన్:పదవీ కాలం ముగించుకొని తిరిగి వెళ్తున్న భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హాకు బహ్రెయిన్ విదేశాంగ శాఖ ఆత్మీయ వీడ్కోలు పలికింది. వీడ్కోలు సమావేశంలో పాల్గొన్న బహ్రెయిన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి అబ్దుల్లా అల్ దొసెరి..భారత రాయబారి అలోక్ కుమార్ సిన్హా సేవలను ప్రశంసించారు. బహ్రెయిన్-భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడేందుకు ఆయన చేసిన కృషి చేశారని అభినందించారు. అదే సమయంలో బహ్రెయిన్ విదేశాంగ శాఖతో పాటు ఇతర ఉన్నతాధికారులు తనకు అందించిన ప్రొత్సాహం, సహకారం మరువలేనిదని విదేశాంగ శాఖ సహాయ మంత్రి అబ్దుల్లా అల్ దొసెరిని అలోక్ కుమార్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







