ఈ ఉల్లంఘనకు 500 దిర్హామ్ల జరీమానా, 6 బ్లాక్ పాయింట్స్
- January 30, 2020
అజ్మన్ పోలీస్, ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.పెడెస్ట్రియన్లకు వాహనదారులు దారిచ్చే విషయమై ఈ వీడియో విడుదల చేయడం జరిగింది.ఉల్లంఘనలకు పాల్పడేవారికి 500 దిర్హామ్ల జరీమానాతోపాటు, 6 బ్లాక్ పాయింట్స్ విధిస్తారు.ఈ వీడియోలో రకరకాల ఉల్లంఘనల వివరాల్ని తెలియజేశారు. జీబ్రా క్రాసింగ్ దగ్గర పాదచారులకు దారి ఇవ్వకపోవడాన్ని కూడా ఈ వీడియోలో ప్రస్తావించారు.వాహనదారులంతా ఈ వీడియో చూసి, ఉల్లంఘనలకు పాల్పడకుండా వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







