ఈ ఉల్లంఘనకు 500 దిర్హామ్ల జరీమానా, 6 బ్లాక్ పాయింట్స్
- January 30, 2020
అజ్మన్ పోలీస్, ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.పెడెస్ట్రియన్లకు వాహనదారులు దారిచ్చే విషయమై ఈ వీడియో విడుదల చేయడం జరిగింది.ఉల్లంఘనలకు పాల్పడేవారికి 500 దిర్హామ్ల జరీమానాతోపాటు, 6 బ్లాక్ పాయింట్స్ విధిస్తారు.ఈ వీడియోలో రకరకాల ఉల్లంఘనల వివరాల్ని తెలియజేశారు. జీబ్రా క్రాసింగ్ దగ్గర పాదచారులకు దారి ఇవ్వకపోవడాన్ని కూడా ఈ వీడియోలో ప్రస్తావించారు.వాహనదారులంతా ఈ వీడియో చూసి, ఉల్లంఘనలకు పాల్పడకుండా వాహనాలు నడపాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









