టు వర్క్, నాట్ టు వర్క్ సర్టిఫికెట్ల జారీని నిలిపివేసిన పిఎఎమ్
- January 30, 2020
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎమ్), సిటిజన్ సర్వీస్ సెంటర్స్లో 'టు వర్క్', 'నాట్ టు వర్క్' సర్టిఫికెట్లను స్టేట్లెస్ పర్సన్స్కి జారీ చేయడం నిలిపివేసినట్లు ప్రకటించింది. జబ్రియిఆలోని ఎంప్లాయమెంట్ ఎఫైర్స్ సెక్టార్ - ఫాలో అప్ డిపార్ట్మెంట్లో మాత్రమే ఇకపై ఈ సర్టిఫికెట్లు జారీ చేయబడ్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పలు గవర్నరేట్స్లోని లేబర్ డిపార్ట్మెంట్స్లో కూడా వీటిని జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం
- దుబాయ్, మనామా, ఖసాబ్కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం









