టు వర్క్, నాట్ టు వర్క్ సర్టిఫికెట్ల జారీని నిలిపివేసిన పిఎఎమ్
- January 30, 2020
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎమ్), సిటిజన్ సర్వీస్ సెంటర్స్లో 'టు వర్క్', 'నాట్ టు వర్క్' సర్టిఫికెట్లను స్టేట్లెస్ పర్సన్స్కి జారీ చేయడం నిలిపివేసినట్లు ప్రకటించింది. జబ్రియిఆలోని ఎంప్లాయమెంట్ ఎఫైర్స్ సెక్టార్ - ఫాలో అప్ డిపార్ట్మెంట్లో మాత్రమే ఇకపై ఈ సర్టిఫికెట్లు జారీ చేయబడ్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పలు గవర్నరేట్స్లోని లేబర్ డిపార్ట్మెంట్స్లో కూడా వీటిని జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..