టు వర్క్, నాట్ టు వర్క్ సర్టిఫికెట్ల జారీని నిలిపివేసిన పిఎఎమ్
- January 30, 2020
కువైట్: పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎమ్), సిటిజన్ సర్వీస్ సెంటర్స్లో 'టు వర్క్', 'నాట్ టు వర్క్' సర్టిఫికెట్లను స్టేట్లెస్ పర్సన్స్కి జారీ చేయడం నిలిపివేసినట్లు ప్రకటించింది. జబ్రియిఆలోని ఎంప్లాయమెంట్ ఎఫైర్స్ సెక్టార్ - ఫాలో అప్ డిపార్ట్మెంట్లో మాత్రమే ఇకపై ఈ సర్టిఫికెట్లు జారీ చేయబడ్తాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పలు గవర్నరేట్స్లోని లేబర్ డిపార్ట్మెంట్స్లో కూడా వీటిని జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







