ఆయిల్ సెక్టార్ ఎంప్లాయీస్ స్మార్ట్ ఫోన్ వినియోగంపై ఆంక్షలు
- January 31, 2020
కువైట్:ఆయిల్ సెక్టార్, తమ ఉద్యోగులు స్మార్ట్ ఫోన్ వినియోగించడంపై ఆంక్షలు విధించాయి. వర్క్ లొకేషన్స్లో వున్నప్పుడు స్మార్ట్ ఫోన్లను వినియోగించకూడదని ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయా ఇన్స్టలేషన్స్ తాలూకు సెన్సిటివిటీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







