రేపే నిర్మలమ్మ బడ్జెట్
- January 31, 2020
న్యూ ఢిల్లీ:కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 (శనివారం) బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్నారు. 2019లో అద్భుత మెజార్టీతో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వానికి ఇది తొలి పూర్తి బడ్జెట్. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 ఆర్థిక సంవత్సరానికి ఈ బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ప్రవేశ పెడుతున్న ఈ బడ్జెట్ వైపు అన్ని రంగాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.
బడ్జెట్ ప్రవేశ పెట్టే ముందు రోజు ఎకనమిస్ సర్వేను ఉభయ సభల్లో సమర్పిస్తారు. ఈ రోజు (శుక్రవారం, జనవరి 31) దీనిని పార్లమెంటులో ప్రవేశ పెడతారు. జీడీపీ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సరం ఐదు శాతానికే పరిమితం అవుతుందనే అంచనాల నేపథ్యంలో.. ఆటో రంగం సహా వివిధ రంగాల్లో డిమాండ్ పడిపోయిన సమయంలో ఈ బడ్జెట్ కీలకంగా మారింది. డిమాండ్, వినియోగం పెంచేందుకు ఆదాయపు పన్ను పరిమితులు సహా వివిధ ప్రకటనలు చేస్తారని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







