దుబాయ్ లో ఉత్సాహంగా 5K రన్
- January 31, 2020
దుబాయ్: దుబాయ్ లోని అల్ మమ్జా పార్క్లో 71 వ భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం గ్రేట్ ఇండియన్ రన్, 5 కిలోమీటర్ల మినీ మారథాన్ను ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ ఫ్లాగ్ చేశారు.కేరళకు చెందిన కళాశాల పూర్వ విద్యార్థుల సంఘాల CDA లైసెన్స్ పొందిన సంస్థ AKCAF వాలంటీర్ గ్రూప్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 3 వేలకు పైగా ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయాన్ని షార్జాలోని అల్ ఇబ్తిసామా సెంటర్ ఫర్ పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్లో చిల్డ్రన్ ఆఫ్ డిటర్మినేషన్కు విరాళంగా ఇస్తామని నిర్వాహకులు తెలిపారు.ఈ ఈవెంట్ కి తమిళ రేడియో గిల్లీ 106.5 FM మీడియా పార్టనర్గా వ్యవహరించింది.


తాజా వార్తలు
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!
- జీవన నాణ్యత సూచీలో మెరిసిన ఖతార్.. భారీ పురోగతి..!!
- ఎతిహాద్ రైలు ప్రయాణికులకు బంపరాఫర్.. 25% వరకు ప్రత్యేక తగ్గింపులు..!!
- 'ఏషియా మెడికల్ సిటీ' ప్రాజెక్టుకు అనుమతి లేదు: సౌదీ
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం







