దుబాయ్ లో ఉత్సాహంగా 5K రన్
- January 31, 2020
దుబాయ్: దుబాయ్ లోని అల్ మమ్జా పార్క్లో 71 వ భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం గ్రేట్ ఇండియన్ రన్, 5 కిలోమీటర్ల మినీ మారథాన్ను ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ ఫ్లాగ్ చేశారు.కేరళకు చెందిన కళాశాల పూర్వ విద్యార్థుల సంఘాల CDA లైసెన్స్ పొందిన సంస్థ AKCAF వాలంటీర్ గ్రూప్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 3 వేలకు పైగా ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయాన్ని షార్జాలోని అల్ ఇబ్తిసామా సెంటర్ ఫర్ పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్లో చిల్డ్రన్ ఆఫ్ డిటర్మినేషన్కు విరాళంగా ఇస్తామని నిర్వాహకులు తెలిపారు.ఈ ఈవెంట్ కి తమిళ రేడియో గిల్లీ 106.5 FM మీడియా పార్టనర్గా వ్యవహరించింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..