దుబాయ్ లో ఉత్సాహంగా 5K రన్
- January 31, 2020
దుబాయ్: దుబాయ్ లోని అల్ మమ్జా పార్క్లో 71 వ భారత రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం గ్రేట్ ఇండియన్ రన్, 5 కిలోమీటర్ల మినీ మారథాన్ను ఇండియన్ కాన్సుల్ జనరల్ విపుల్ ఫ్లాగ్ చేశారు.కేరళకు చెందిన కళాశాల పూర్వ విద్యార్థుల సంఘాల CDA లైసెన్స్ పొందిన సంస్థ AKCAF వాలంటీర్ గ్రూప్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 3 వేలకు పైగా ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే ఆదాయాన్ని షార్జాలోని అల్ ఇబ్తిసామా సెంటర్ ఫర్ పీపుల్ ఆఫ్ డిటర్మినేషన్లో చిల్డ్రన్ ఆఫ్ డిటర్మినేషన్కు విరాళంగా ఇస్తామని నిర్వాహకులు తెలిపారు.ఈ ఈవెంట్ కి తమిళ రేడియో గిల్లీ 106.5 FM మీడియా పార్టనర్గా వ్యవహరించింది.


తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







