కరోనా వైరస్తో స్కూళ్ళు మూతపడలేదు
- January 31, 2020
యూ.ఏ.ఈ:ఫిబ్రవరి 2 నుంచి కొన్ని స్కూళ్ళు కరోనా వైరస్ తీవ్రత కారణంగా మూతపడనున్నట్లు సర్క్యులేట్ అవుతున్న వార్తలో నిజం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలకు ఈ వైరస్ వ్యాప్తి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా అనేక పుకార్లు కూడా ప్రచారంలోకి వచ్చేస్తున్నాయి. తాజాగా యూఏఈలోకి వైరస్ ప్రవేశించిందనీ, దాంతో స్కూళ్ళకు సెలవులు ప్రకటించారనీ ఓ ఫేక్ వార్త సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చింది. కాగా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించింది కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







